కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం లేబర్ కోడ్లను నోటీఫై చేయడాన్ని సి.ఐ.టి.యు ఎ.పి. కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం లేబర్ కోడ్లను నోటీఫై చేయడాన్ని సి.ఐ.టి.యు ఎ.పి. కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.

లేబర్ కోడ్లను నోటిఫై చేయటాన్ని వ్యతిరేకిస్తూ రేపు పెద్దయోత్తున రాష్ట్ర వ్యాపితంగా నోటిఫై చేసిన ఉత్తర్వులను ధగ్ధం చేసి నిరసన తెలియచేయాలని కార్మికులకు, కార్మికసంఘాల నాయకులుక సి.ఐ.టి.యు పిలుపునిస్తున్నది.
పెట్టుబడుదారుల ప్రయోజనాలను కాపాడటానికి మాత్రమే బిజెపి ప్రభుత్వం పనిచేస్తున్నదని మరోసారి తేటతెల్లమైంది. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ల ప్రయోజనం కోసం 4 లేబర్ కోడ్లను తెచ్చింది. బిహార్ ఎన్నికల అనంతరం నోటిఫై చేయటం ద్వారా తన కుటిలత్వాన్ని బయటపెట్టుకుంది. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై, లేబర్ కోడ్లు రద్దుకు భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని సి.ఐ.టి.యు రాష్ట్ర కమిటీ కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నది.
సిహెచ్ నరసింగరావు ప్రధాన కార్యదర్శి
ఎ.వి. నాగేశ్వరరావు అధ్యక్షులు 

#CITU #LabourCodes #4LabourCodes #BJP #TDP #YCP #Janasena #CPM #CPI #Congress #CITUAndhraPradesh 

Comments

Popular posts from this blog

ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) నూతన రాష్ట్ర కమిటీ

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు

సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో సిఐటియు అఖిలభారత మహాసభల కోసం ప్రచారం